ఈ రోజు సూర్య దినపత్రిక లో వచ్చిన వార్త ఇది:
రాష్ట్రంలో అంధకారం అలుముకోనుంది. నేటినుంచి రాష్టవ్య్రాప్తంగా కరంటు కోతలు మరింత ఎక్కువ కానున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు గడువు ముగియడంతో రాష్ట్రం యావత్తూ చీకటిలో మగ్గనుంది. సకల జనుల సమ్మె ప్రభావంతో రామగుండం శుక్రవారం ఎన్టీపీసీకి బొగ్గు కొరత ఏర్పడింది. ఈ కారణంతో ఎన్టీపీసీ 7వ యూనిటల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శనివారం నుంచి పరిశ్రమలకు కూడా రెండురోజుల పవర్హాలిడేను ప్రకటించను న్నారు. ప్రస్తుతం 268 మిలియన్ యూనిట్లకుగాను 233 మిలియన్ యూనిట్ల విద్యు త్ మాత్రమే సరఫరా జరుగుతోంది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలనూ ఒక్కటొక్కటిగా మూత వేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీని ప్రభావం గృహావసర విద్యుత్ సరఫరాపై పడింది. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పాదన నమోదు కాకపోవడం వల్ల రాష్టవ్య్రాప్తంగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా పలు గ్రామాల్లో 6 నుంచి 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల చొప్పున కోత విధించారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ను నిరంతరాయంగా అందిస్తున్నామని ట్రాన్స్కో చెబుతున్నా..వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. సమ్మె కొనసాగితే..పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకూ విద్యుత్ను నిలిపివేయాల్సి వస్తుందనే ఆందోళన ట్రాన్స్కో అధికారుల్లో వ్యక్తమౌతోంది. సింగరేణిలో బొగ్గు తవ్వకాలు స్తంభించిపోయిన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడటంతో పొరుగు నుంచీ విద్యుత్ను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
పండుగల్లో కోత లేకుండా చర్యలు : సీఎం
పండుగ రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సకల జనుల సమ్మె ప్రభావంపై సీఎం కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ రద్దీ దృష్ట్యా 500 అద్దె బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని థర్మల్ కేంద్రాలనూ ఒక్కటొక్కటిగా మూత వేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీని ప్రభావం గృహావసర విద్యుత్ సరఫరాపై పడింది. డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పాదన నమోదు కాకపోవడం వల్ల రాష్టవ్య్రాప్తంగా విద్యుత్ కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే రాష్టవ్య్రాప్తంగా పలు గ్రామాల్లో 6 నుంచి 8 గంటల పాటు సరఫరా నిలిపివేస్తున్నారు. పట్టణాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల చొప్పున కోత విధించారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ను నిరంతరాయంగా అందిస్తున్నామని ట్రాన్స్కో చెబుతున్నా..వాస్తవ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉంది. సమ్మె కొనసాగితే..పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకూ విద్యుత్ను నిలిపివేయాల్సి వస్తుందనే ఆందోళన ట్రాన్స్కో అధికారుల్లో వ్యక్తమౌతోంది. సింగరేణిలో బొగ్గు తవ్వకాలు స్తంభించిపోయిన ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపైనా పడటంతో పొరుగు నుంచీ విద్యుత్ను కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు.
పండుగల్లో కోత లేకుండా చర్యలు : సీఎం
పండుగ రోజుల్లో రాష్ట్రంలో విద్యుత్ కోత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. సకల జనుల సమ్మె ప్రభావంపై సీఎం కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం రాత్రి అధికారులతో సమీక్షించారు. రానున్న దసరా పండుగను పురస్కరించుకుని ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పండుగ రద్దీ దృష్ట్యా 500 అద్దె బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది.







అ ప్పు చేద్దామన్న తోటి ఉద్యోగులు సైతం సమ్మెలోనే పాల్గొనడం వల్ల అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదని వాపోతున్నారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారికి సమ్మెలో పాల్గొన్న జీతం కంటే గీతమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులేమి లేవన్నారు. తమలాంటి వారి పరిస్థితి దారుణం గా తయారయిందని కొన్ని ప్రభుత్వశాఖల నాల్గవ తరగతి ఉద్యోగులు వాపోతున్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా రాజకీయ జేఏసీ ఇస్తున్న బంద్లు, రైల్రోకోలు, ఆటో బంద్ పిలుపులతో జనజీవనం అస్తవ్యస్థంగా తయారవుతోంది.




























విదేశాల్లో ‘దబాంగ్’ రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. ‘నా ట్రాక్ రికార్డ్ ఇది కాదు..’ అన్న మహేష్ డైలాగ్ చందాన ..సినిమా వసూళ్లు కూడా సాగుతు న్నాయి. అన్ని పండగలకి సరిపడే ఆనందాన్నిచ్చిన సినిమా ఇది’’ అన్నారు. రామ్ ఆచంట మాట్లా డుతూ- ‘దేశ, విదేశాల్లో ఈ స్థాయి రికార్డులను సాధించడం అందరికీ ఆనందాన్నిచ్చింద’ని అన్నా రు. పైరసీని ప్రోత్సహించకుండా ప్రేక్షకులు థియే టర్లో సినిమా చూసి ప్రోత్సహించాలని గోపి చంద్ ఆచంట అన్నారు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైందని ఆయన తెలిపారు. ఓ గొప్ప సినిమాకి పనిచేసిన అనుభూతి కలిగిందని రచయిత గోపిమోహన్ అన్నారు.
బంగారం ధరలు తగ్గుముఖం పడుతుండటంతో ఆభరణాల ఎగుమతిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ధరలు ఎక్కువగా ఉండటంతో పడిపోయిన ఎగుమతులు తిరిగి పుంజుకునే వీలుండటమే ఇందుకు కారణం. కాగా భారత్ నుంచి బంగారం అధికంగా ఎగుమతయ్యే దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) 31 శాతంతో ముందుందని, ఆ తర్వాత హాంగ్కాంగ్, యూఎస్లున్నాయని జెమ్స్, జ్యువెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సంజయ్ కొతారి తెలిపారు. కాగా 2010-11 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల దృష్ట్యా జెమ్స్, జ్యుయెల్లరీ ఉత్పత్తులు మూడో స్థానంలో నిలిచాయి. వీటి విలువ 33.54 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరం (2011-12)లోనూ ఏప్రిల్-ఆగస్టు వ్యవధిలో ఎగుమతులు 16 శాతం పెరిగి 18.12 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం.





